PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాణ్యమైన మొబైల్స్ విక్రయించాలి…

1 min read

జిన్నా సేవా సంస్థ అధ్యక్షుడు జిన్నాషరీఫ్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని    ట్రంక్ రోడ్డు, సుబేదార్ మండి పక్కన    సోమవారం  నూరుల్లా మొబైల్స్, సేల్స్, సర్వీస్   దుకాణాన్ని ప్రారంభించాడు.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా జిన్నా సేవా సంస్థ వ్యవస్థా పకుడు, జిన్నా షరీఫ్, ముస్లిం మత గురువు,ప్రభుత్వ సర్కాజీ షర్ఫుద్దీన్ సాహెబ్ సంయుక్తం గా హాజరయ్యాడు.నూతన దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారం భోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన మొబైల్స్ విక్రయిచి కస్టమర్ల మన్ననలు పొందాలని  అన్నారు.  నూరుల్లా మొబైల్స్ సేల్స్ మరియుసర్వీస్ వ్యాపారరంగంలోదినదినాభివృద్ధి చెందాలని షరీఫ్ , షర్ఫుద్దీన్ లుఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జిన్నాఆరీఫ్,అజీజుల్లా , అబ్దుల్సలామ్,ఇమ్రాన్,హబీబ్, తదితరులుపాల్గొనిప్రారంభోత్స వశుభాకాంక్షలుతెలియజేశారు.

About Author