PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపీని వీడి.. వైసీపీలో చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు టౌన్ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు   షేక్ షేక్షావలి  ఆధ్వర్యంలో శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  సమక్షంలో మంగళవారం  సుమారు 100 మంది టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంశీ, టాగూర్, సుమంత్, ఉపేంద్ర, విజయ్, భరత్, ఈశ్వర్,బషీర్, ముస్తాక్, అజయ్, రహిం, బాషా, పండు, మొహమ్మద్, బాబుల్,వలి, రషీద్, షఫీ, అరిఫ్ జిలానీ, షబ్బీర్, మాక్బల్, మన్సూర్, ఖజమియా, ముజిబ్, అల్లి సాహెబ్, సుమంత్, మెహ్ఫుజ్, సుల్తాన్ లు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ని చూసి ఆకర్షితులై వైసిపి లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, కౌన్సిలర్ నాయబ్, శాలి భాష, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author