NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిశ్చితార్థమునకు హాజరైన రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు

1 min read

చమర్తి జగన్ మోహన్ రాజు.

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోనివీరబల్లి మండలం ఓది వీడు గ్రామపంచాయతీ రామాపురంకు చెందిన కొండూరు సిద్దిరాజు చంద్రకళ వారి దంపతుల ఆహ్వానం మేరకు వారి కుమార్తె సుస్మిత. పెళ్లి కుమారుడు దిలీప్ కుమార్ నిశ్చితార్థం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కాబోయే నూతన వధూవరులను రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ రాజుఆశీర్వదించి దీవించారు. అనంతరం వారి ఇరువురి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు టిడిపి నాయకులు,కార్యకర్తలు,  అభిమానులు తదితరులు  పాల్గొన్నారు.

About Author