PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ‌ర్యాణాలో ర్యాలీ.. కేసీఆర్, చంద్ర‌బాబుకు ఆహ్వానం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఐఎన్ఎల్‌డీ ఆహ్వానించింది. వీరితోపాటు దేశంలోని పలువురు కీలక నేతలను ఆహ్వానించినట్టు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా తెలిపారు.

                               

About Author