PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామసముద్రం వైసిపి నాయకులు  టిడిపిలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామ పంచాయతీ మాజరా గ్రామం రామసముద్రం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డిగారి సమక్షంలో  అల్లూరు గ్రామంలో నాయకులు నారాయణరెడ్డి, దొరబాబురెడ్డి, కోట్ల నారాయణరెడ్డి, నాగార్జునరెడ్డి ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.గౌరు వెంకట రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పార్టీ లో చేరిన వారిలో పుట్ట రంగస్వామి,  వెంకటరమణ, శేఖర్, ధనుంజయ, సాయికుమార్, చిన్నఎల్లయ్య, కిషోర్, పెద్ద ఎల్లయ్య, రాజు, తరుణ్, హరికృష్ణ, రమణ, ఫారూక్ బాషా, అల్తాఫ్, నాగయ్య, పెద్ద చెంచులు, దేవదాసు, మద్దిలేటి, బిచ్చన్న, బాలసంజన్న, వెంకటేశ్వర్లు, పెద్ద రంగస్వామి, మౌలాలి, రమేష్ తదితరులు ఉన్నారు.

About Author