NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2500 కేజీల ప్రజా పంపిణీ రేషన్ బియ్యం ఆక్రమ నిల్వలు

1 min read

సమాచారంతో పట్టుకున్న సివిల్ సప్లై , విజిలెన్స్ అధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : అందిన సమాచారం మేరకు చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి లో అక్రమంగా నిలవ ఉంచిన ప్రజా రేషన్ బియ్యం సివిల్ సప్లై డిటి మరియు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.తిమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొప్పాల రాజు అనే వ్యక్తి ఇంట్లో సుమారుగా 2500 కేజీల రేషన్ బియ్యం చాకచక్యంగా పట్టుకున్నరు. సదరు బియ్యం శంకుచక్రపురానికి చెందిన కటారి చిన్నరావు తో కలిసి కాకినాడకు చెందిన చోడిశెట్టి మహేష్ కు అమ్ముచునందున ముగ్గిరి పై  అధికారులు కేసు నమోదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author