PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటి ఎమ్మెల్యే పాలన..భేష్​.

1 min read

–మైనారిటీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:ప్రజానేత రాయచోటి ఎం.ఎల్.ఏ.శ్రీకాంత్ అన్న.పరిపాలన లోసుఖసంతోషాలతో ఉన్నారని మైనారిటీనాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా.. రాయచోటి కేంద్రములో..,సచివాలయ వాలేంటర్స్ కు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ.కార్యక్రమానికి.ముఖ్య అతిథిగా , రాయచోటి మైనారిటీ నాయకులు బెపారి మహమ్మద్ ఖాన్,హాజరైనారు.ఈ.ఆయన మాట్లాడుతూ..,మా ప్రజానేత MLA శ్రీకాంత్ గారిని. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మచ్చ లేని నాయకులు మా MLA శ్రీకాంత్ రెడ్డి, గారేనన్నారు. వారి అడుగు జాడల్లో నడవడం మా అదృష్టంగా బావిస్తున్నాము అని చెప్పారు.ఈ.కార్యక్రమం లో.వాలంటీర్ లు.సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు.తదితరులు పాల్గొన్నారు.

About Author