PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో…భగవద్గీత పారాయణం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని శ్రీశ్రీశ్రీ సూర్యదేవాలయంలో గురువారం ఉదయం భగవద్గీత పారాయణం జరిగింది. వేద పండితులు భగవద్గీతను చదివి… భక్తులకు వినిపించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  దేవాలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు.

About Author