PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

20వేల పోలీసు ఉద్యోగాల‌కు క‌స‌ర‌త్తు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: త్వర‌లో తెలంగాణలో 20 వేల పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ ఆలీ వెల్లడించారు. ఈ మేర‌కు ప్రభుత్వం ఖాళీల గుర్తింపునకు అధికారుల‌కు ఆదేశాలిచ్చార‌ని తెలిపారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు పోలీసు శాఖ‌లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేశామ‌ని, శాంతి భ‌ద్రత‌ల ప‌ర్యవేక్షణ‌లో ప‌క‌డ్బందీగా వ్యవ‌హ‌రిస్తున్నామ‌ని తెలిపారు. సంగారెడ్డిలోని పోలీస్టేష‌న్ ప్రారంభోత్సవం లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు.

About Author