NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు : జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ‌కు స‌న్నద్ధం కావాల‌ని అధికారుల‌ను సీఎం వైఎస్​ జగన్ మోహన్​ రెడ్డి ఆదేశించారు. ప్రతి 2 వేల జ‌నాభాకు ఒక రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం వ‌స్తుంద‌ని తెలిపారు. ప్రజ‌ల‌కు అత్యంత చేరువ‌లో సేవ‌లు ల‌భిస్తాయ‌ని చెప్పారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో భూముల‌పై త‌గిన ప‌ర్యవేక్షణ ఉంటుంద‌ని తెలిపారు. దీనివ‌ల్ల ఆక్రమ‌ణ‌ల‌కు, అన్యక్రాంతానికి ఆస్కారం ఉండ‌ద‌న్నారు. వివిధ శాఖ‌ల‌పై సీఎం జ‌గ‌న్ మంత్రులు, అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు.

About Author