PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శరన్నవరాత్రుల పుస్తకాల విడుదల 

1 min read

పల్లెవెలుగు  వెబ్ చాగలమర్రి:   మండలం లోని ముత్యాలపాడు గ్రామంలో దసర ఉత్సవాలను పురష్కరించుకొని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దసర శరన్నవరాత్రుల పుస్తకాలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ముడియం నరసింహరావు ఆధ్వర్యంలో బుధవారం విడుదల చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 24 వరకు అమ్మవారు వివిధ అలంకారాలలో దర్సనమిస్తారన్నారు.శరన్నవరాత్రులు పూర్తయ్యే వరకు ప్రతి రోజు హోమాలు నిర్వహిస్తామన్నారు.కార్యక్రమం లో ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షులు ముడియం కృష్ణమూర్తి,కార్యదర్సి బాలకృష్ణ,ఉపకార్యదర్సి మద్దిలేటయ్య,కోశాధికారి మాదవనరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author