PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెన్నా నది కి నీటి విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : పెన్నా నది పరివాహ ప్రాంతాలలో రైతులు సాగుచేసిన పంటలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు గురువారం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు మండల అగ్రికల్చర్ అధికారి శ్రీదేవి ఒక ప్రకటనలో తెలియజేశారు, రైతులు పెన్నా నదిపై ఆధారపడిన పంటలను కాపాడేందుకు, 200 క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల చేయనున్నారు. ఆదినిమాయిపల్లి ఆనికట్ వద్ద K.C కాలువ యొక్క పంట నీటి అవసరాలు, అలాగే పెన్నా నది ఒడ్డున నివసించే గ్రామస్తులకు త్రాగునీటి భద్రత నిమిత్తం నీటి విడుదల చేసినట్లు ఆమె తెలియజేశారు.

About Author