PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివాళాకు రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ప్రముఖ వ్యాపార‌వేత్త అనిల్ అంబానికి చెందిన రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ సంస్థ దివాళా ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఈ కంపెనీపై దివాళా ప్రక్రియ ప్రారంభించాల‌న్న ఆర్బీఐ పిటిష‌న్ ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదించింది. రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ డైరెక్టర్ల బోర్డును ఆర్బీఐ గ‌త‌వార‌మే ర‌ద్దు చేసింది. నిర్వహ‌ణప‌ర‌మైన అంశాల‌తో పాటు రుణాల చెల్లింపులో కంపెనీ విఫ‌లం కావ‌డంతో ఆర్బీఐ ఈ చ‌ర్య తీసుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ త‌ర్వాత ఒక ఫైనాన్స్ కంపెనీ ఎన్సీఎల్టీ ప‌రిధిలోకి రావ‌డం ఇదే మొదటిసారి.

About Author