PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు 

1 min read

ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  ప్యాపిలి మండలం టిడిపి నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి రాంమోహన్ యాదవ్, పెద్దపూదేళ్ళ ప్రసాద్ రెడ్డి, ఎర్రగుంట్లపల్లె వేంకటేశ్వర రెడ్డి, బీసీ కమిటీ నాయకులు నాగేంద్ర, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి సుదర్శన్, గుడిపాడు సుధాకర్ గుప్తా, తెలుగుయువత కమిటీ నాయకులు రాంభూపాల్, గండికోట రామాంజనేయులు, ప్యాపిలి మండలం టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కోదండ రామయ్య, మల్లిఖార్జున , చల్లా వీరా,జనసేనా పార్టీ నాయకులు చంద్ర,మధు, రజినీకాంత్ రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.

About Author