NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత స్వతంత్ర సమర వీరుల త్యాగమే గణతంత్ర దినోత్సవం 

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: భారత స్వతంత్ర సమర వీరుల త్యాగమే ఈ గణతంత్ర దినోత్సవం  ప్రతి ఒక్కరూ పండగల జరుపుకోవాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్యాపిలీ పట్టణంలోని పోలీస్ స్టేషన్లలో ఎస్ ఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో మూడు రంగుల పతాకం ఎగురవేసేవారు,  తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఫజుల్ రెహమాన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని నెరవేశారు, మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచి సి.లక్ష్మీదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వాణిశ్రీ ఆధ్వర్యంలో, పట్టణంలోని గాంధీ సర్కిల్లో సీనియర్ సిటిజన్స్ వారి అధ్వర్యంలో,  అలాగే ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరించి భారత స్వతంత్ర సమరవీరులను గుర్తుచేసుకొని వారి స్ఫూర్తిదాయకంలో నడవాలని వారు తెలిపారు.

About Author