PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ద్యం దుకాణాల్లో రిజ‌ర్వేష‌న్లు !

1 min read

పల్లెవెలుగు వెబ్: తెలంగాణ‌లోని మ‌ద్యం దుకాణాల్లో రిజ‌ర్వేష‌న్లు ప్రక‌టిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మ‌ద్యం దుకాణాల్లో గౌడ కుల‌స్థుల‌కు 15 శాతం, ఎస్సీల‌కు 10 శాతం, ఎస్టీల‌కు 5 శాతం దుకాణాల‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇటీవ‌ల మంత్రివ‌ర్గంలో తీసుకున్న నిర్ణయం మేర‌కు ప్రభుత్వం రిజ‌ర్వేష‌న్ ప్రక‌టించింది. 2021-2023 సంవ‌త్సరాల‌కు ఈ రిజ‌ర్వేషన్లు అమ‌లులో ఉన్నాయి.

About Author