PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్రాంత అధ్యాపకులు మృతి 

1 min read

పల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి  :  చాగలమర్రి పట్టణంలోని వాసవీ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులుగా విధులు నిర్వహించి విశ్రాంతి పొందిన జే.శ్రీనివాసులు ( 62 ) గుండెపోటుతో సోమవారం మృతి చెందారు . స్థానికులు తెలిపిన వివరాల మేరకు శ్రీనివాసులు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారని వివరించారు . ఆయన మృతికి చాగలమర్రిలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు . వాసవీ జూనియర్ , డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సంతాపం తెలిపి , కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు .

About Author