PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు పనులు వేగవంతం చేయాలి: ఆర్ఎంబీఏఈ

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: నాణ్యత లోపించకుండగా రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆర్ఎంబీఏఈ మధుసూదన్ అన్నారు. సందర్భంగా గురువారం ప్యాపిలి పట్టణంలోని జాతీయ రహదారి రోడ్లుల  పనులను ఆయన తనిఖీలు చేశారు. హైవే టు హైవే 16 కోట్లతో రోడ్డు పనులగాను 16 మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు పనులు జరుగుతున్నట్లు ఆర్ ఎం బి ఎఓ మధుసూదన్ తెలిపారు.

About Author