PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ది మంది పిల్లల్ని కంటే రూ.13 ల‌క్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొవిడ్‌ మహమ్మారితోపాటు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా కొంతకాలంగా రష్యాలో జనాభా గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. జనాభా అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పది మంది అంతకంటే ఎక్కువ పిల్లల్ని కనే మహిళలకు 10 లక్షల రష్యన్‌ రూబుల్స్‌ (భారత కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు) నజరానాగా ఇవ్వాలని నిర్ణయించారు.

                                           

About Author