PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 30 వెల ఆర్దిక సహాయం …

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: పేద కుటుంబానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి ప్రాణాపాయస్థితిలో ఉండి ప్రవేటు హాసుపత్రి లో వైద్య నిమిత్తం చేయుంచుకొనుటకు లక్షలాది రూపాయలు అవసరము అయినా వారికీ ఆరోగ్య శ్రీ వర్తించక పోవడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు జానన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జడ జాన్ రాజ్ దృష్టికి తీసుకు రావడంతో వెంటనే స్పందించి వారికి వైధ్య ఖర్చుల నిమత్తం 30 వేల రూపాయలు హర్దిక సహాయం అందించి మానవత్వాన్ని చాటు కొన్నారు తదనంతరం జానన్న చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డా: జడ జాన్ రాజు ఉభయ రాష్ట్రాల యం. బీ. సీ. గౌరవ అధ్యక్షులు డా. ఆకుమల్ల. నాని దృష్టికి ప్రసాద్ విషయం చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వ పరంగా వారికి హర్ధిక సహాయం అందించేలా చేయమని కోరారు వేను వెంటనే డా.ఆకుమల్ల.నాని స్పదించి తప్పకుండా వారికి అక్కడ స్తానిక నాయకుల దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా కృషి చేస్తానని చెప్పా రు తదనంతరం చైర్మన్ జడ జాన్ రాజ్ నీ ఇలాంటి సేవలు మరొన్నో చేసి ముందుకు సాగలని అభినందించారు తదనంతరం జడ జాన్ రాజ్. మాట్లాడుతూ నేను అడిగిన వెంటనే నాకు సాయం అందించి నన్ను మా ట్రస్ట్ ని ప్రోత్సహిస్తు మమ్మల్ని ముందుకు నడిపిస్తూన్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

About Author