NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాక్ మార్కెట్ భారీగా న‌ష్ట‌పోయింది. గురువారం ఒక్కరోజే రూ.5.05 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.244.65 లక్షల కోట్ల నుంచి రూ.239.20 లక్షల కోట్లకు పడిపోయింది. తీవ్ర నష్టాలను మిగిల్చిన గురువారం సెషన్‌లో మెటల్ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ వ‌డ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, మాంద్యం తప్పదన్న ఆందోళనలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి.

                                   

About Author