PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బ్రహ్మోత్సవాల’కు  రూ.50 లక్షల ఆదాయం

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది క్షేత్రానికి 50 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు .గత ఏడాది 40 లక్షల 45 వేల రూపాయలు ఆదాయం రాగా ఈ ఏడాది అదనంగా 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.  అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరివిగా విరాళాలు అందజేయాలని ఆలయ అభివృద్ధికి కూడా దాతలు ముందుకు రావాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

About Author