PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు రూ. కోటి విలువైన కార్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓ ఐటీ సంస్థ సీఈఓ… ఉద్యోగుల‌కు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ సేవ‌లు అందించే కిస్ ఫ్లో కంపెనీ సీఈఓ కష్ట సమయాల్లో కంపెనీకి సాయం చేసిన ఐదుగురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీ కిస్‌ఫ్లో ఇంక్… ఐదుగురు ఉద్యోగులకు బీమర్‌లను అందించింది. వారి విధేయత, నిబద్ధతను గౌరవించటానికి సంస్థ తన ఐదుగురు సీనియర్ మేనేజ్‌మెంట్ కార్మికులకు ఒక్కొక్కటి రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన బీఎండబ్ల్యూ కార్లను అందించింది. ఈ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు వరకు… కార్లను అందజేసే కార్యక్రమాన్ని గోప్యంగా ఉంచారు.

                                                

About Author