PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజయవాడ అత్యాచార‌ బాధితురాలిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. ఆమెకు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని… నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించిన‌ పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు.

                                                                

About Author