PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

6 వేల మంది ఉద్యోగుల్ని స‌స్పెండ్ చేసిన ఆర్టీసీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :మ‌హారాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎంఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని గ‌త నెల‌రోజులుగా ఉద్యోగులు స‌మ్మె చేస్తున్నారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. వారి పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. మొత్తం 6 వేల మందికి పైగా ఉద్యోగుల్ని స‌స్పెండ్ చేసింది. ఇటీవ‌ల ర‌వాణ శాఖ‌మంత్రి ఉద్యోగుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. విధుల్లోకి చేర‌క‌పోతే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అయినా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఉద్యోగుల‌పై ఎంఎస్ఆర్టీసీ చ‌ర్య‌లు తీసుకుంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author