PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది క్షేత్రంలో.. ఆర్టిఐ కమిషనర్ పూజలు   

1 min read

పల్లెవెలుగు:  మహానంది క్షేత్రంలో శుక్రవారం ఆర్టిఐ కమిషనర్ శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం దృశ్యాలువతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి అంటే ముందు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తాసిల్దార్ జనార్ధన్ శెట్టి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వాగతం పలికారు.

About Author