PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివుడికి..రుద్రాభిషేకం..

1 min read

పల్లెవెలుగు:కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా  కర్నూలు నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో భక్తులు శ్రీ గౌరీ శంకర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ప్రాత:కాలం నుంచి  క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, పుష్పాభిషేకం, విశేష అర్చనలు చేశారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు.

About Author