తైక్వాండో ‘ లో గోల్డ్ మెడల్ సాదించిన ఎస్.ఆర్ . కళాశాల విధ్యార్థిని
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎష్.ఆర్. విధ్యార్థిని బంగారు పతకము సాధించింది. గుంటూరు జిల్లా తెనాలిలోని యన్టీఆర్ స్టేడితములో జరిగిన రాష్ట్రస్థాయి అస్మిత్ ఖేలో ఇండియా జూనియర్ అండర్- 49 కేజి. విభాగములో ఎస్.ఆర్ . కళాశాల ఐఐటి విధ్యార్థిని సుగంధినిని బంగారు పతకం సాధించడము పట్ల ఎస్.ఆర్ . కళాశాల యాజమాన్యము హార్షం వ్యక్తము చేసింది. విధ్యార్థినిని మరియు కోచ్ జి. షబ్బీర్ హుశేన్ను కళాశాలలో తోటి విధ్యార్థుల మరియు తల్లిదండ్రుల సమక్షంములో ఎస్.ఆర్ . కళాశాల కర్నూలు జోనాల్ ఇంన్చార్జీ రఘువీర్ మరియు ప్రిన్సిపాల్ ఘనంగా సత్కారించారు.