PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్తూరు హెస్సీ యన్స్ జ్యూట్ మిల్లులో భద్రతా వారోత్సవాలు

1 min read

– భద్రత పై కార్మికులకు వ్యాసరచన,కార్టూన్లు పోటీలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా కొత్తూరులోని కృష్ణా హెస్సియన్స్ కొత్తూరు జ్యూట్ మిల్లు లో భద్రతా వారోత్సవాలను సోమవారం మిల్ హెచ్.ఆర్ మేనేజర్ యస్.ఏ.సురేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్మికులకు భద్రతపై వ్యాసరచన, కార్టూన్లు, తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు.. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రములో మిల్లు సేఫ్టీ ఆఫీసర్ ఎస్ లక్ష్మణరావు, ఫైర్ ఆఫీసర్ సూర్య చంద్రరావు, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు రాధా కృష్ణ, నరసింహారావు మరియు మిల్లు సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About Author