PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతులకు సంతాపం తెలిపిన సాయినాథ్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం మండలం పెద్ద చెప్పలి గ్రామానికి చెందిన ఘంటసాల లక్ష్మీదేవి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.ఇదే గ్రామానికి చెందిన జూటూరు సుబ్బారావు గారి భార్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న తెదేపా రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశిభట్లసాయినాథ్ శర్మ మృతదేహాలపై ప పూలమాలవేసి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని, వ్యక్తపరిచి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

About Author