PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయితేజ్ కాల‌ర్ బోన్ స‌ర్జరీ స‌క్సెస్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రోడ్డు ప్రమాదంలో గాయ‌ప‌డ్డ ప్రముఖ యాక్టర్ సాయి ధ‌ర‌మ్ తేజ్ కాల‌ర్ బోన్ స‌ర్జరీ విజ‌యవంతంగా పూర్తీ అయింది. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేర‌కు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిరంతరం ప‌ర్యవేక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదం త‌ర్వాత గ‌త మూడు రోజుల నుంచి సాయితేజ్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

About Author