PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేటీఆర్ వ్యాఖ్య‌ల పై సజ్జ‌ల సీరియ‌స్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్ అయినా మరెవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదు.

                              

About Author