PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు .. !

1 min read

ల్లెవెలుగువెబ్ : ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్​ఎంఎస్ సిద్ధం చేసింది. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగులు ఆందోళనలు ఉదృతం చేశారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు.. చివరి అస్త్ర్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.

       

About Author