PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాజిక కార్యకర్త జంపానకి సత్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: బహుజన సాహితి అకాడమీ 6వ రచయితల సమావేశం జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు గురజాడ మాజీ సర్పంచ్ జంపాన శ్రీనివాస్ గౌడ్, “ప్రజా యుద్ధనౌక” ప్రజా గాయకుడు గద్దర్ ,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ సత్కరించారన్నారు.ఈ సమావేశంలో ఏ.పీ. మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో పాటు సౌదీ అరేబియా ,తదితర దేశాల నుండి అలాగే 24 రాష్ట్రాల నుండి ప్రతినిధులు అభ్యుదయ బహుజన సాహిత్య రచయితలు తదితరులు పాల్గొన్నారు.

About Author