PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంజూరైన నూతన పింఛన్లు పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండలం.. (మంచాలకట్ట) గ్రామంలో గురువారం నాడు వెల్ఫేర్ అసిస్టెంట్ లింగేశ్వరి వైసిపి నాయకులు ఉదారు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన 14 పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నిరంతర ప్రక్రియ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లుకు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు గ్రామంలో ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

About Author