PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ ను కలిసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి…

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా కలెక్టర్  మనిజీర్ జిలానీ సామున్ ను  శాప్ చైర్మన్  బైరెడ్డిసిద్దార్థరెడ్డి మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా  నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు సమస్యల పైన వినతిపత్రం అందజేశారు. సిద్దార్థ రెడ్డి వెంటమిడుతూరు జెట్‌పిటిసి పర్వతనేని యుగందర్‌రెడ్డి,కొత్తపల్లె జెట్‌పిటిసి సోముల సుధాకర్‌రెడ్డి,మాజీ జెడ్‌పిటిసి పుల్యాల నాగిరెడ్డి,మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణా రెడ్డి, వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి,మండల కన్వినర్‌ నాగార్జున రెడ్డి,లోకేశ్వరరెడ్డి,లు ఉన్నారు.

About Author