NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలులో స‌ర్పంచ్ భిక్షాట‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో ఓ స‌ర్పంచ్ పంచాయ‌తీ నిధుల కోసం భిక్షాట‌న చేశారు. ఆలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అరుణదేవి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ నిధులు సర్పంచ్‌లకు తెలియకుండా వైఎస్సార్ ప్రభుత్వం. రూ. కోటి పది లక్షలు ఇతర అకౌంట్లకు మల్లించిందని, గ్రామ పంచాయతీలో డబ్బులు లేకుంటే అభివృద్ధి ఎలా చేయాలంటూ సర్పంచ్ అరుణదేవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పశ్నించారు.

                                                    

About Author