PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైపాలెంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సర్పంచ్ మర్రి రామచంద్రుడు గ్రామంలో ఉన్న పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి మీరు ఓటు వేయాలని ఆయన పట్టభద్రులను కోరారు.అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీకి దక్కిందని పట్టభద్రులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో మండల వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ మర్రి రామేశ్వరుడు,రవిబాబు,శ్రీరాములు,రాముడు, వెంకటేశ్వర్లు,సాంబశివుడు,రాజశేఖర్,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author