PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గ్రాస్ ఎన్రోల్మెంట్ లో భాగంగా ఈరోజు గడిగరేవుల పాఠశాల విద్యార్థులు గ్రామం నందు బడి బయట ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించుటకు బడిబైటి పిల్లలు బడిలో ఉండాలి అన్న నినాదంతో ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు గడిగరెవుల గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమం నందు గ్రామ సర్పంచ్ శ్రీ రామ్మోహన్ రెడ్డి  మరియు ఇన్చార్జ్ హెచ్ఎం దస్తగిరమ్మ్ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author