PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కూళ్లు బంద్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : తీవ్రమైన వాయుకాలుష్య కోరల్లో చిక్కిన ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించింది. పరిస్థితి మెరగయ్యేవరకు బంద్‌ పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో యాభె ౖశాతం మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయనుంది. ప్రైవేటు సంస్థలు సైతం ఇందుకు సిద్ధం కావాలని కోరింది. మార్కెట్ల పనివేళలను కుదించింది. అత్యవసర రవాణా సేవలు, ఎలెక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను తప్పించి అన్నిరకాల ట్రక్‌లను, డీజిల్‌ వాహనాలను నిషేధించింది.

About Author