PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీల్టు టెండరు వేలము

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయము, కర్నూలు కొత్తపేట ఆవరణములో నిల్వ వున్న వేస్టు పేపరు (వైట్ జెల్లి మరియు వేస్ట్ పేపరు) సీల్టు టెండరు వేలము ద్వారా అమ్మబడును. కావున వేలములో పాల్గొనదలచిన వారందరు తేది. 17-5-2020 మధ్యాహ్నము 12.00 గంటలలోపు పై చిరునామాలో గల అధికారికి టెండర్లు సమర్పించినచో 18-5-2021 ఉదయం 10-30 గంటలకు తెరవబడును. సీల్టు టెండర్లు తో పాటు రూ.50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) డి.డి.ని “Deputy General Manager (Works), Govt. Regional Press, Kurnool “ వారి పేరున సమర్పించవలసివున్నది అని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్​. మోహన్​ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

About Author