PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

D.El.Ed అభ్యర్థులకు  రెండవ సెమిస్టర్ పరీక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: సంచాలకులు, ప్రభుత్వ పరీక్షల విభాగం, విజయవాడ వారి ఆదేశాల జిల్లాలో 2020-22 రెగ్యులర్ బ్యాచ్ D.El.Ed అభ్యర్థులకు రెండవ సెమిస్టర్ మేరకు పరీక్షలు తేది 24.08.202 నుండి 27.08.2022 వరకు ఉదయం 09.00 గం॥ నుండి 11.30 గం. వరకు పరీక్షలు నిర్వహించబడును. ఈ పరీక్షలకు గాను జిల్లా వ్యాప్తంగా 01 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమరి యొక్క Hall ticket లను www.bse.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగా హాజరు కావలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలియజేసినారు.

About Author