PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయం.. వైఎస్ఆర్ రైతు భరోసాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి : వెల్దుర్తి మండలం ,రామళ్లకోట గ్రామంలో,రూ38.30 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం,రూ23.40లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంను  ,పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ , ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రామళ్లకోట గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు,వెల్దుర్తి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author