PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నను దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆదివారం ఏపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాణి మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. అంతకు ముందు ఈఓ లవన్న వారికి సాదరస్వాగతం పలికారు.

About Author