PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది :  మహానంది మండలం బొల్లవరం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనంపై పంచనామా చేస్తున్నట్లు మహానంది మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం తో పాటు ఆటోను స్వాధీనం చేసుకొని మహానంది పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. దీనిపై  రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు సంయుక్తంగా పంచనామ నిర్వహిస్తున్నారని రెవెన్యూ సిబ్బందిపై పోలీసుల విచారణ కాదని తహసిల్దార్ జనార్దన్ శెట్టి తెలిపారు .

About Author