PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా స్థాయి క్రీడలకు విద్యార్థలు ఎంపిక

1 min read

పల్లెవెలుగు, వెబ్ మహానంది : మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు బి అంబమ్మ పేర్కొన్నారు .పాఠశాల స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు .అండర్ 17 బాలుర విభాగంలో పదవ తరగతి విద్యార్థి సుమంత్, తులసి నాయక్ ,హరి అండర్ 14 విభాగంలో హరిప్రసాద్ షార్ట్ పుట్ అండర్ 17 విభాగంలో సుమంత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపారు .ఈనెల 14వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగే క్రీడా పోటీల్లో మీరు పాల్గొంటారని హెచ్ఎం పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు మహబూబ్బాషా ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author