NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌బ్ కాంట్రాక్ట‌ర్ల స్వీయ నిర్బంధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో స‌బ్ కాంట్రాక్ట‌ర్లు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. గాయత్రి ప్రాజెక్ట్ కంపెనీ తమకు బిల్లులు చెల్లించాలని సబ్ కాంట్రాక్టర్ల స్వీయ నిర్బంధం చేసుకున్నారు. పలు లేబర్ కాంట్రాక్టు పనులకు కంపెనీ ఇప్పటివరకు అమౌంట్ ఇవ్వలేదని సబ్ కాంట్రాక్టర్ల ఆరోపిస్తున్నారు. దాదాపు 45 లక్షల రూపాయలు రావాలని వెల్లడించారు. ఎన్నిసార్లు సంస్థ మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చే వరకూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని లేఖ రాశారు.

                                    

About Author