PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెమీ కండ‌క్ట‌ర్ల బిజినెస్ @ 350 కోట్ల డాల‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెమీకండక్టర్ల బిజినెస్‌పై వేదాంత గ్రూప్ దృష్టిపెట్టింది. 2027 తొలిదశలోనే ఈ బిజినెస్‌ టర్నోవర్‌ 300 కోట్ల డాలర్ల నుంచి 350 కోట్ల డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ గ్లోబల్‌ ఎండీ ఆకర్ష్‌ హెబ్బర్‌ చెప్పారు. ఇందులో మూడో వంతు ఎగుమతుల ద్వారా లభిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచు కుని తైవాన్‌ టెక్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ సాయంతో వేదాంత గ్రూప్‌..జేవీ ద్వారా వీటి తయారీకి సిద్ధమైంది.

                                        

About Author