PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వింధుకు మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు హాజరు

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన అయినటువంటి కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,విధేయులు సంక్రాంతి పండుగ సందర్భంగా రాజనగర్ క్యాంప్ తేదేపా నాయకులు సుబ్రమణ్యం రాజు  ఆహ్వానం మేరకు ఇంట్లో విందుకు ఆహ్వానించడం జరిగింది.పిలుపు మేరకు తేదేపా సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య, ముత్తు రెడ్డి ,పళ్లేపాడు రామిరెడ్డి  రాఘవేంద్ర రెడ్డి వింధును స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమములో తెలుగు యువత సురేష్ నాయుడు మరియు రామక్రిష్ణ రెడ్డి,నర్సారెడ్డి,పి.నాగిరెడ్డి ,నరేష్ నాయుడు మొదలగు తెదేపా నాయకులు నీలకంఠ రెడ్డి హల్వి సిద్దప్ప,రామలింగన్న,సొట్టయ్య, లక్కేగోవిందు, ముకన్నా గుండప్ప,బుడదొడ్డి,గాలం విరేశ్,చూడి వెంకటేశ్ వీరారెడ్డి,పి.వీరేశ,గంగప్ప , గలం నారాయణ,గాగ్గయ్య నరసాన్న,నరసింహులు,జి. భీమ్రెడ్డి,లక్ష్మర్రి విరేష్,కాకం రామాంజినేయులు,అమ్ము వాలీ,కృష్ణా, మౌనెష్,నాగరాజు, భీమేశ, షేక్ తదితరులు జనసైనికులు పాల్గొన్నారు.

About Author