NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో పురోహితుడు  గిరి స్వామికి తీవ్ర గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణానికి అభివృద్ధి చెందిన పురోహితుడు  గిరి స్వామికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలు గురువారం పాలయ్యారు.ఈయన ప్యాపిలి నుండి గుత్తి కి వెళ్లే రూట్ లో  హైవే వద్ద  వున్నా వైభవ్ డాబా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికులు ప్యాపిలీ పట్టణనికి చెందిన వ్యక్తి ని గమనించి తమ కుటుంబ సభ్యులు విషయం తెలియడంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని  మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించినట్లు వారు తెలియజేశారు.

About Author